వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మాజీ ఎంపీ సైదయ్యకు ఎమ్మెల్యే జంకె పరామర్శ
21 Feb 2017 6:24 PM
గుంటూరు: నరసరావుపేట మాజీ పార్లమెంట్ సభ్యుడు కోటా సైదయ్యను మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పరామర్శించారు. ఎంపీగా కోటా సైదయ్య ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోని మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సైదయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాచర్ల శాసన సభ్యుడు, పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలుసుకుని పలు విషయాలపై చర్చించారు.