వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జనం చెక్కిన శిల్పం వైయస్
27 Dec 2012 2:35 PM
హైదరాబాద్:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై రచించిన పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. 'జనం చెక్కిన శిల్పం వైయస్' పేరిట 'కదలిక' పత్రిక సంపాదకుడు ఇమాం ఈ పుస్తకాన్ని రచించారు. గురువారం హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాక్షి కథనాలు, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్తో అనుబంధాన్ని రచయిత ఇమాం పుస్తకంలో ప్రస్తావించారు.