మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జగన్ సీఎం అవుతారు: రెహ్మాన్
22 Oct 2012 7:15 PM
అనంతపురం: వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తన సత్తా చూపి ముఖ్యమంత్రి అవుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ రెహ్మాన్ చెప్పారు. మహానేత వైయస్ఆర్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. అందుకే షర్మిలమ్మ యాత్రలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుగూ లోకేష్ కు వారసత్వం కల్పించేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఆయనది రాజకీయయాత్రలా ఉందన్నారు.
వేలాదిగా హాజరుకావాలి
మంగళవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించబోయే షర్మిల పాదయాత్రకు వేలాదిగా హాజరుకావాలని ఆ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని కోరారు.