మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
జననేతకు జన నీరాజనం
16 Nov 2015 7:59 PM
ఓరుగల్లులో వైఎస్సార్సీపీ ప్రచార హోరు
రాజన్న బిడ్డకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..
వరంగల్ః
ఓరుగల్లులో వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్సీపీ
అధ్యక్షులు వైఎస్ జగన్ వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలో ప్రచారంతో
హోరెత్తిస్తున్నారు. గ్రామగ్రామన ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం
పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, కరచాలనం చేస్తూ వైఎస్
జగన్ ముందుకు సాగుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు జననేతకు
నీరాజనం పలికారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ ,
ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తదితరులు ఉన్నారు.
ఓరుగల్లులో వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్సీపీ
అధ్యక్షులు వైఎస్ జగన్ వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలో ప్రచారంతో
హోరెత్తిస్తున్నారు. గ్రామగ్రామన ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం
పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, కరచాలనం చేస్తూ వైఎస్
జగన్ ముందుకు సాగుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు జననేతకు
నీరాజనం పలికారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ ,
ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తదితరులు ఉన్నారు.
పార్టీ అభ్యర్థి నల్లా
సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం
నిర్వహిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి జనగాం
మీదుగా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్.. దద్దేపల్లి, కొండాపురం,
ఒగులాపూర్, జఫర్ గడ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, నందనంల్లో రోడ్ షోలు
నిర్వహించారు. వర్ధన్నపేట సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు
అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలని, మంచి రోజులు వస్తాయని జగన్
రైతులకు భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాష్ ను
గెలిపించాలని ఓటర్లను కోరారు.
సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం
నిర్వహిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి జనగాం
మీదుగా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్.. దద్దేపల్లి, కొండాపురం,
ఒగులాపూర్, జఫర్ గడ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, నందనంల్లో రోడ్ షోలు
నిర్వహించారు. వర్ధన్నపేట సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు
అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలని, మంచి రోజులు వస్తాయని జగన్
రైతులకు భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాష్ ను
గెలిపించాలని ఓటర్లను కోరారు.