సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
వెల్దుర్తిలో ఘన స్వాగతం
25 Nov 2017 9:32 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 17వ రోజు వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, తదితరులు వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు తమ బాధలు వైయస్ జగన్కు చెప్పుకున్నారు.