మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
'గల్ఫు' బాధితులను కాపాడాలి: వైయస్ఆర్ కాంగ్రెస్
14 May 2013 6:08 PM
హైదరాబాద్, 14 మే 2013:
గల్ఫు దేశాలలో ఉన్న తెలుగువారి రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్రెడ్డి, మేడపాటి వెంకట్, చంద్రకాంత్ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం సౌదీకి ఒక కమిటీ పంపాలని, వీసాలు రెన్యూవల్ చేయడంతో పాటు వర్కు పర్మిట్లు పొడిగించాలని సూచించారు. నితాఖత్పై వైయస్ విజయమ్మ ప్రధాని, సీఎం, విదేశాంగ మంత్రులకు బుధవారం లేఖ రాస్తారని వెల్లడించారు.