వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
వైయస్ఆర్సీపీతోనే అభివృద్ది
06 Apr 2017 6:30 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నారాయణ స్వామి ఉద్ఘాటించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే డ్వాక్రారుణమాఫీ పూర్తిగా మాఫీ చేస్తారని తెలిపారు. ఇంటికి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికి ఇంటి నివేశనా స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేపడతామన్నారు. ఎమ్మెల్యేలకు సైతం అదికారాలు తీసేసి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రగతికరుణాకర్, జడ్పీటిసి గుణశేఖర్, అదికారప్రతినిది వేల్కూరుబాబురెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్షులు సురేంద్రరెడ్డి,సింగిల్విండో ఉపాద్యక్షులు బాబునాయుడు, మాజీ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, ఏకాంబరం, ప్రచారకార్యదర్శి హరికృష్ణారెడ్డి,సుబ్రమణ్యంరెడ్