రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
చిన్నారుల మధ్య షర్మిల
14 Nov 2012 11:20 AM
14 నవంబర్ 2012 : బాలల దినోత్సవం సందర్భంగా షర్మిల బుధవారం ఆదోనిలో చిన్నారులతో గడిపారు. ఆర్ట్స్ కళాశాల నుండి 28వ రోజు పాదయాత్రను మొదలుపెడుతూ స్థానిక మల్లికార్జున విద్యాలయంలో ఆమె పిల్లలతో కేక్ కట్ చేయించారు. మురిపెంగా ముద్దాడి వారికి ఆప్యాయంగా కేక్ తినిపించారు. చిన్నా రులకు షేక్హ్యాడ్ ఇస్తూ వారి మధ్య కాసేపు సరదాగా గడిపి ముందుకు సాగారు.
ఆదోని