చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబు హామీలేమయ్యాయి..!
07 Sep 2015 2:24 PM
హైదరాబాద్: చంద్రబాబు ఏపీకి మకాం మార్చగానే పిడుగులు పడి 20 మంది చనిపోయారని తమ్మినేని సీతారాం అన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలో ఉన్నది చంద్రబాబు గొంతేనని తన కుమారునిపై ప్రమాణం చేస్తానని.. కాదని చంద్రబాబు లోకేష్ పై ప్రమాణం చేయగలరా అని తమ్మినేని సవాల్ విసిరారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరు చెబుతున్న చంద్రబాబు ...ఈఏడాది ఒక్క రూపాయి కూడా రైతులకు కొత్తరుణాలు ఇవ్వలేదని లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.