రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మహిళా సర్పంచ్ మీద టీడీపీ దౌర్జన్యం
12 Apr 2016 8:29 PM
దెందులూరు
(పశ్చిమగోదావరి) :
పశ్చిమ గోదావరి
జిల్లా లో మహిళా సర్పంచ్ మీద టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. దెందులూరు మండలం
మేదినరావు గ్రామంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ సీతారావమ్మ నీరు చెట్టు పథకం పనుల్ని
పరిశీలించారు. అక్కడ ఆగిరిగుంట చెరువు తవ్వే కార్యక్రమాన్ని సర్పంచ్ కు తెలియ
చేయకుండా టీడీపీ నేతలతో కలిసి అధికారులు చేయిస్తున్నారు. ఈ విషయం మీద సర్పంచ్
అధికారుల్ని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.
ఆమె మీద చేయి చేసుకొనేందుకు ప్రయత్నించటంతో భర్త వెంకటేశ్వర రావు అడ్డుకొన్నారు.
ఆయన మీద కూడా దాడికి దిగారు. దీంతో సర్పంచ్ సీతారావమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.