అసెంబ్లీ సమావేశాలపై నేడు చర్చ

హైదరాబాద్ :

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఉదయం  ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటవుతుంది.  పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ దీనికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు సమాచారాన్ని పంపారు.

Back to Top