పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
ఈ నెల 14న రాజ్యాంగ పరిరక్షణ దినం
12 Apr 2018 1:19 PM
భూమన కరుణాకర్రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని దగా చేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యంగ పరిరక్షణ దినంగా పిలుస్తున్నామని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. మా పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో టీడీపీలో చేర్చుకోవడం, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. 14న అంబేడ్కర్ విగ్రహాలకు వినతులు ఇస్తూ నిరసనలు తెలుపుతున్నట్లు భూమన చెప్పారు.ప్రజాస్వామ్యానికి బీజేపీ తప్పుడు భాష్యం చెబుతోందని మండిపడ్డారు.