వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాధితులకు న్యాయం చేయాలని వైయస్ఆర్ సీపీ నేత ఆత్మహత్యాయత్నం
16 Oct 2018 12:14 PM
శ్రీకాకుళం: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుపాన్ బాధితులు ఆహారం, పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సాయిరాజ్ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకొని బాధితులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే కార్యకర్తలు, పోలీసులు సాయిరాజ్ను అడ్డుకున్నారు.