మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఎమ్మెల్యే చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం
09 May 2017 4:04 PM
నెల్లూరుః నగరంలోని 46వ డివిజన్ కాపువీధిలో స్థానిక కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మేయర్ ద్వారకానాథ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాపువీధి ప్రాంతానికి నిత్యం వందలాది మంది వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాపారస్తులు కూడ ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.