రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పోలీసుల నిర్బంధంలోనే కాపు రామచంద్రారెడ్డి
15 Sep 2018 12:13 PM
అనంతపురం: చంద్రబాబు హామీలపై సవాలు విసిరిన వైయస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. చంద్రబాబు అవినీతి, టీడీపీ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని వైయస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సవాలు చేయడంతో ఇందుకు మంత్రి కాలువ శ్రీనివాసులు సిద్ధపడగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచి చర్చకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. బంధువుల ఇంటికి ఆయనను తరలించారు. కాలువ శ్రీనివాసులు రాయదుర్గానికి ఏమీ చేయలేదని, అవినీతి మాత్రం విచ్చలవిడిగా చేశారన్నారు. కళ్లిబొల్లిమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన మాపై నిందలు వేస్తున్నారన్నారు. రాయదుర్గాన్ని డబ్బు సంపాదించుకునేందుకు సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు.