మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్సీపీలోకి ఆనం రామనారాయణ రెడ్డి
02 Sep 2018 4:19 PM
విశాఖపట్టణం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , మాజీ మంత్రి ఆనం
రామనారాయణ రెడ్డి ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వేచలం వద్ద ఆనం రామనారాయణ రెడ్డి కలుసుకున్నారు. కండువా కప్పి ఆయనను, అనుచరులతో సహా వైయస్
జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా ఆనం మాట్లాడుతూ టీడీపీ,బీజేపీ రాష్ట్ర
ప్రజలను మోసం చేశాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజలకు అండగా నిలవాలనే మంచి
ఆశయంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైయస్ఆర్ లేని లోటు ఎవరూ
తీర్చలేదన్నారు.