కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పార్టీలో టీడీపీ నేత చేరిక
13 Sep 2012 7:47 AM
మంగళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం పంచాయతీకి చెందిన మునిబాబూయాదవ్ గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 200మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ 29 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ సేవలందించిన తెలుగుయువత జిల్లా కార్యదర్శి మునిబాబూయాదవ్ తమ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.
వైయస్ఆర్ పథకాలను కొనసాగింస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించగలిగే సత్తా కేవలం జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ కక్షకట్టి జైలుకు పంపాయన్నారు. బాబూయాదవ్ మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి రాత్రింబవళ్లు కష్టపడి ఉన్న కొద్ది పాటి ఆస్తులను పోగొట్టుకున్నామని వాపోయారు