సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో తొలి సమావేశం
26 Feb 2019 3:36 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృతంలో 31 మందితో ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీని నిర్ణయించారు. కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొని మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. మార్చి 6వ తేదీ మరోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.