ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
అధికార యంత్రాంగం స్పందించిన తీరు ప్రశంసనీయం
27 Nov 2020 12:07 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: తుఫాను వరదల్లో ప్రాణ నష్టం నివారించడంలో అధికార యంత్రాంగం స్పందించిన తీరు ప్రశంసనీయమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
పేర్కొన్నారు . సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న పౌరులకు ప్రత్యేక అభినందనలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.