కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
మాన్సాస్ భూముల విక్రయాలపై విచారణ జరిపిస్తాం
17 Jun 2021 11:25 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖ: టీడీపీ నేత అశోక్గజపతిరాజు మాన్సాస్ చైర్మన్గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తామని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు గురి కాకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.
డాక్టర్.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతోంది. ఈ పథకం క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా అమలయ్యేలా ప్రతిరోజూ అధికారులు దృష్టి పెట్టాలని, అప్పుడే పేదల మోహంలో చిరునవ్వు చూడగలమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు సూచించారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.