చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
శిక్ష అనుభవించేరోజు ఎంతో దూరం లేదు
02 Jan 2021 11:31 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: చంద్రబాబు దుర్మార్గాలను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఖండించారు. కాలం దేన్నీ మర్చిపోదు. ఎవర్నీ వదిలిపెట్టదు. తను నిర్మించుకున్న వ్యవస్థలనే కోట గోడల మధ్య సురక్షితంగా ఉండొచ్చనుకున్నాడు బాబు. కోట ఇటుకలు ఒక్కటొక్కటి రాలిపోయి ఏ కవచం లేకుండా పోయింది. చేసిన ప్రతి దుర్మార్గానికి శిక్ష అనుభవించేరోజు ఎంతో దూరం లేదు. కాల మహిమ అలాంటిది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.