కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
వ్యాక్సినేషన్ తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది
25 Jan 2021 11:16 AM
ఎంపీ మిథున్రెడ్డి
తాడేపల్లి:వ్యాక్సినేషన్ తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎంపీ మిథున్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఎంపీ మీడియాతో మాట్లాడారు. మేం పంచాయతీ ఎన్నికల వాయిదా మాత్రమే కోరామని చెప్పారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం అనే చెప్తున్నామని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందన్నారు. కొత్త ఓటర్లను వదిలేసి హడావుడిగా నోటిఫికేషన్ ఎందుకని ఎన్నికల కమిషనర్ను మిథున్రెడ్డి ప్రశ్నించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.