పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోజా శంకుస్థాపన
28 Jul 2021 12:44 PM
చిత్తూరు: నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. రూ. 21 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం,
రూ. 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణాలకు ఎమ్మెల్యే రోజా భూమి పూజ చేశారు. అలాగే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ లకు కలిపి నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు ను ఎమ్మెల్యే రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.