చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కార్యకర్తలే వైయస్ఆర్సీపీ బలం
28 Jun 2022 6:07 PM
మంత్రి ఉషాశ్రీచరణ్
అనంతపురం: కార్యకర్తలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ప్లీనరీ నగరంలోని శిల్పారామంలో నిర్వహించారు. అనంతపురం జిల్లా స్ధాయి ప్లీనరీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు , ముఖ్య నేతలతో కలిసి దివంగత మహా నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెద్ద పీట వేశారని తెలిపారు.