మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజలు చంద్రబాబును ఎప్పుడో క్విట్ చేశారు
28 May 2022 3:00 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎప్పుడో ప్రజలు క్విట్ చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని తెలిపారు. వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని చెప్పారు. ఎన్టీఆర్ను స్మరించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.