అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడు చెప్పారు
19 Apr 2021 3:28 PM
మంత్రి అవంతి అవంతి శ్రీనివాస్
విశాఖ: టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడే చెప్పారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏ ఎన్నికైనా వైయస్ఆర్ సీపీదే గెలుపు అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు అప్పట్లో నేతలను తిట్టేవారు.. ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని వ్యాఖ్యానించారు.సీఎం వైయస్ జగన్కు ఓటేస్తే చెడ్డవాళ్లు.. టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లా? అని మంత్రి నిలదీశారు.