బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు చంద్రబాబు యాత్ర
29 Feb 2020 2:13 PM
మంత్రి అనిల్కుమార్యాదవ్
నెల్లూరు:అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని మంత్రి అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు కరువయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన పింఛన్లు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చింది. పింఛన్లు తొలగించారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.