మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సీబీఐ విచారణ అంటే భయమెందుకు బాబూ..!
16 Mar 2019 2:34 PM
టీడీపీ హత్యా రాజకీయాలు దారుణం
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం:వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య ఏపీలో సాగుతున్న హత్యా రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. సీబీఐ విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారు.టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.