22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
కౌలురైతులకు గడువు పెంపు
12 Nov 2019 2:44 PM
తాడేపల్లి: వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కౌలు రైతులకు గడువు పెంచుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకంపై సచివాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్ 15తో రైతులకు గడువు పూర్తవుతుందన్నారు. కౌలు రైతులకు డిసెంబర్ 15వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రతి గ్రామంలో సోషల్ ఆడిట్ జరగాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.