రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఏయూ విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించండి
27 Mar 2021 3:13 PM
విశాఖ డీఎంఅండ్హెచ్వోతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఆళ్లనాని
విజయవాడ: ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా సోకిన విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఆదేశించారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి ఆళ్లనాని విశాఖ డీఎంఅండ్హెచ్వో సూర్యనారాయణతో ఫోన్లో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు వైద్యం అందించాలని సూచించారు.