వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జగన్

 
 అమరావతి: విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి – ప్రదీప్‌కుమార్‌రెడ్డి దంపతుల కుమారుడు సాయినవతేజ్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయినవతేజ్‌ – మేఘన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top