మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
టీడీపీ అరాచకాలకు పాల్పడుతుంది
20 Jan 2020 9:40 AM
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
తాడేపల్లి: టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నం. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగదు. రాజధాని రైతులకు న్యాయం చేస్తాం..మాది రైతు ప్రభుత్వం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం.