చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం వైయస్ జగన్ను కలిసిన బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
21 Jan 2021 7:44 PM
తాడేపల్లి: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డిని బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబయి) విక్రమాదిత్య సింగ్ కిచి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా (హైదరాబాద్), డీజీఎం సిహెచ్ రాజశేఖర్ (విజయవాడ) ఉన్నారు.