రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
అప్పుడు మహానేతతో.. ఇప్పుడు జననేతతో..
18 Sep 2018 12:39 PM
విశాఖ: మహానేత, జననేత ఇద్దరి కలవడం సంతోషంగా ఉందని విశాఖ జిల్లాకు చెందిన పాపమ్మ అన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి విశాఖపట్నంలో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో పాల్గొని వైయస్ఆర్ పక్కనే కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేశానని, మళ్లీ ఆయన తనయుడు జననేత వైయస్ జగన్ను పాపమ్మ కలిశారు. వైయస్ జగన్ను కలవడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం కావాలని మళ్లీ రావాలని, మళ్లీ నాన్నగారిలా అభివృద్ధి చేయాలని చెప్పానన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.. మీరు దిగులుపడొద్దు అని భరోసా ఇచ్చారన్నారు. వైయస్ఆర్, వైయస్ జగన్లను కలవడం సంతోషంగా ఉందన్నారు.