చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఈబీసీలకు విదేశీ విద్య స్కాలర్షిప్లు అందించాలి
27 Mar 2018 4:11 PM
గుంటూరు: విదేశీ విద్య స్కాలర్షిప్లను వెనుకబడిన విద్యార్థులకూ వర్తింపజేయాలని విద్యార్థి సంఘం నాయకులు నవులూరి గోపిరెడ్డి జగన్ను కోరారు. గుంటూరు జిల్లాలో విద్యార్థులు జననేతను కలిశారు. ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించలేకపోతున్నారని తెలిపారు. ఈబీసీలకు సైతం స్కాలర్షిప్లు అందేలా చూడాలని కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా పోరుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.