మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాజన్న రాజ్యం మళ్లీరావాలి...
18 Sep 2018 12:38 PM
విశాఖః మద్ది గ్రామానికి చెందిన పాపమ్మ అనే మహిళ పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసింది. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందన్నారు. గతంలో తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్తో కలిసి డాక్వ్రా మహిళలంతా కలిసి భోజనం చేశామని గుర్తుచేసుకున్నారు. తమకు మంచిరోజులు రావాలంటే వైయస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు.