వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశం ప్రారంభం

అమరావతి:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశం ప్రారంభమయింది. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  రేపు వైయస్‌ జగన్‌ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో  శాసనసభ భేటీ  ప్రాధాన్యం సంతరించుకుంది.

Back to Top