మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
కాపీ కొట్టడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ
07 Apr 2019 1:21 PM
చంద్రబాబును ప్రజలు నమ్మరు
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసురెడ్డి పద్మ
హైదరాబాద్:కాపీ కొట్టడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అచ్చు తప్పు లేకుండా పూర్తి యథావిధిగా టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారన్నారు.గత ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీని పక్కనపెట్టిన చంద్రబాబుకు ఈ పథకం మరోసారి గుర్తుకు వచ్చిందన్నారు.చంద్రన్న పెళ్ళికానుక,ఉద్యోగాల నోటిఫికేషన్ క్యాలెండర్,ఉద్యోగాల కల్పన,స్థానికులకే ఉద్యోగాలు వంటివన్నీ వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అంశాలే అన్నారు.బాబు ఆలోచనలు,టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు అవుట్డేట్ అంశాలన్నారు.ఎన్నిక నాటకాలాడిన చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.