కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు
24 Oct 2020 10:26 AM
అమూల్ సొసైటీని రాష్ట్రానికి ఆహ్వానిస్తే బాబుకు నిద్రపట్టడం లేదు
ట్విట్టర్లో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ప్రపంచంలోనే అతిపెద్ద పాల సొసైటీ అమూల్ను సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి ఆహ్వానిస్తే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అమూల్ పాల సొసైటీ రాష్ట్రానికి వస్తుంటే.. చంద్రబాబు విషప్రచారాలు మొదలు పెట్టించాడని మండిపడ్డారు. హెరిటేజ్ కోసం విజయా డెయిరీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. సేకరణ ధర పెరుగుతుందని పాడి రైతులు మురిసిపోతుంటే చంద్రబాబు మాత్రం పొర్లిపొర్లి ఏడుస్తున్నాడన్నారు.
మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు
అదే విధంగా ‘భారీ ప్రాజెక్టులన్నీ చాలా ఏళ్ల తర్వాత నిండు కుండల్లా జలశోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, సోమశిల క్రెస్టు గేట్లు ఇంకా తెరుచుకునే ఉండగా, కండలేరు పూర్తి కెపాసిటీకి దగ్గరవుతోంది. మీడియం ఇరిగేషన్ డ్యాంలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు’ అని మరో ట్వీట్ చేశారు.