నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ప్రభుత్వం మారిన మీ తీరు మారదా?
09 Sep 2019 1:08 PM
రూయా ఆసుపత్రి వర్గాలపై ఎమ్మెల్యే భూమన ఫైర్
తిరుపతి: రూయా ఆసుపత్రి వర్గాలపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే రూయా ఆసుపత్రి వర్గాలు ఎందుకు సహకరిస్తున్నాయని ప్రశ్నించారు. కోడెల కుటుంబీల అక్రమార్జనలో మీకు వాటాలు ఉన్నాయా అని నిలదీశారు. నెలనెల రూ.40 లక్షల చొప్పున దోచుకుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్ను ఎందుకు మూయలేదని ధ్వజమెత్తారు.సాయంత్రంలోగా అక్రమ ల్యాబ్ను మూసేయాలని భూమన ఆదేశించారు.