సీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారి
చంద్రబాబు-పవన్ ఇద్దరూ ఒక్కటే
14 Nov 2019 2:29 PM
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఇసుక పేరుతో చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఫీట్లు చేస్తున్నారని అన్నారు. గత పాలనలో టీడీపీ నేతలే ఇసుకను అడ్డగోలుగా దోచేశారని ధ్వజమెత్తారు.రాజకీయల లబ్ధి కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
Read Also: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ తీర్చిదిద్దుతాం