వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
పదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది
30 May 2019 11:40 AM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
విజయవాడ: పది సంవత్సరాలుగా ప్రతి సామాన్యుడు, పేదవాడు, రైతు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మా కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రజలు పదేళ్లు అనేక కష్టాలు ఓర్చి ఆయన వెంట నడిచారని, వైయస్ జగన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడం 30 సంవత్సరాల జీవితానికి ప్రజలు బాట వేసుకున్నారన్నారు. నవరత్నాలను మించిన పథకాలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఉండవని వైయస్జగన్ నిరూపించుకోబోతున్నారన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డివైపు దేశం చూసిందని, మరోసారి ఆయన తనయుడి వైపు చూస్తుందన్నారు.