మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి
06 Jun 2019 5:31 PM
రైతు భరోసాతో రైతులకెంతో మేలు
వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి
విజయవాడ: రైతుల పక్షపాతిగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.12,500 రూపాయలు రైతు భరోసాతో పాటు 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.నకిలీ విత్తన మాఫీయాపై ఉక్కుపాదం మోపుతామన్న వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక రైతు నాయకుడిగా రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.సీఎం వైయస్ జగన్ అన్నదాత పక్షపాతి అని రుజువైందని తెలిపారు.రైతు భరోసా,ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు అని అన్నారు.ప్రతి హామీని అమలు చేయాలనే తపనతో సీఎం ఉన్నారని తెలిపారు.