మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
2024 ఎన్నికలే టార్గెట్
30 May 2019 11:07 AM
మేకపాటి రాజమోహన్రెడ్డి
విజయవాడ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవేరిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్రెడ్డిపై ఉన్న ప్రేమానురాగాలతోనే అత్యధిక మెజారిటీతో గెలపించారని చెప్పారు. వైయస్ జగన్ ఈ రోజు నుంచే 2024 ఎన్నికలు టార్గెట్ చేసి గొప్ప పరిపాలన ఇస్తారని ఆయన విశ్వసించారు.