కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ఏపీకి పట్టిన గ్రహణం చంద్రబాబు
04 Mar 2019 1:09 PM
వైయస్ఆర్సీపీ నాయకులు సీ.రామచంద్రయ్య
అమరావతి:చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైయస్ఆర్సీపీ నేత సీ.రామచంద్రయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని ఐటీ కంపెనీలకు టీడీపీ ధారాదత్తం చేసిందని విమర్శించారు. ఇది చాలా పెద్ద క్రైమ్, ఈసీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. డేటా బ్రీచింగ్లో చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేస్తున్నారన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏపీలో ఉందన్నారు.