ఏపీకి పట్టిన గ్రహణం చంద్రబాబు

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సీ.రామచంద్రయ్య
 

అమరావతి:చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైయస్‌ఆర్‌సీపీ నేత సీ.రామచంద్రయ్య పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల సమాచారాన్ని ఐటీ కంపెనీలకు టీడీపీ ధారాదత్తం చేసిందని విమర్శించారు. ఇది చాలా పెద్ద క్రైమ్, ఈసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. డేటా బ్రీచింగ్‌లో చంద్రబాబు, లోకేష్‌ హస్తం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేస్తున్నారన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏపీలో ఉందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top