నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
15 May 2019 12:51 PM
టీడీపీ అరాచకాలకు నిరసనగా వైయస్ఆర్సీపీ ధర్నా
విశాఖపట్నం:గోపాలపట్నం పైడితల్లి అమ్మవారి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు,కార్యకర్తల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు పట్టించుకోవడంలేదని వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైయస్ఆర్సీపీ శ్రేణులు పీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు.