మ‌హానేత‌కు నివాళులర్పించిన సీఎం వైయ‌స్ జగన్‌, కుటుంబ సభ్యులు

 వైయ‌స్ఆర్ జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైయ‌స్ఆర్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ​ఘనంగా నిర్వహిస్తున్నారు.

Back to Top