వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
వైయస్ఆర్సీపీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ఎంపీల వినతి
15 Mar 2023 3:04 PM
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ను కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి విజయసాయి రెడ్డి, పివి మిధున్ రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం బుధవారం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయింపు కోసం వినతిపత్రం సమర్పించారు.