అమరావతి: పీఎస్ఎల్వీ–సీ46 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.