కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సీఎస్ఐ చర్చిలో వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు..
12 Jan 2019 12:25 PM
వైయస్ఆర్ జిల్లా:పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో బాటు వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ భగవంతుని దయ, అందరి ప్రార్థనలతో ప్రజా సంకల్పయాత్ర విజయవంతమైందన్నారు. ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.పులివెందులలో దారి పొడవునా వైయస్ జగన్కు అభిమానులు ఘనస్వాగం పలికారు.
గురువారం కాలినడకన సామాన్య భక్తుడిలా తిరుమలకు చేరిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.శుక్రవారం కడపలోని అమీర్పిర్ దర్గాను సందర్శించారు.నేడు పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.